ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'నాడు- నేడు' స్కూళ్లను.. ప్రజలకు అంకితం చేయనున్న సీఎం జగన్​ - తూర్పుగోదావరి జిల్లా సమాచారం

పి.గన్నవరం మండలం పోతవరం జడ్పీ హైస్కూల్లో నేడు జరగబోయే సభకు సీఎం జగన్ హాజరు కానున్నారు. నాడు - నేడు తొలిదశలో అభివృద్ధి చేసిన స్కూళ్లను ప్రజలకు ముఖ్యమంత్రి అంకితం చేయనున్నారు. విద్యాకానుక కింద పిల్లలకు కిట్లు పంపిణీ చేయనున్నారు.

cm-jagan
సీఎం జగన్​

By

Published : Aug 15, 2021, 6:31 PM IST

Updated : Aug 16, 2021, 12:09 AM IST

తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో ముఖ్యమంత్రి జగన్ నేడు పర్యటించనున్నారు. పి.గన్నవరం మండలం పోతవరం జడ్పీ హైస్కూల్లో బహిరంగ సభ జరగనుంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు.

నాడు-నేడు కింద తొలిదశలో అభివృద్ధి చేసిన స్కూళ్లను ప్రజలకు సీఎం అంకితం చేయనున్నారు. రెండో విడత నాడు-నేడు పనులకూ అక్కడే శ్రీకారం చుట్టనున్నారు. విద్యాకానుక కింద పిల్లలకు కిట్లు పంపిణీ చేయనున్నారు.

Last Updated : Aug 16, 2021, 12:09 AM IST

ABOUT THE AUTHOR

...view details