ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అంతర్వేది ఆలయ నూతన రథాన్ని ప్రారంభించిన సీఎం జగన్ - అంతర్వేదిలో సీఎం జగన్

తూర్పు గోదావరి జిల్లాలోని అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సీఎం జగన్ దర్శించుకున్నారు. అనంతరం స్వామివారి నూతన రథాన్ని ప్రారంభించారు.

antharvedi ratham inaguration
అంతర్వేది ఆలయ నూతన రథాన్ని ప్రారంభించిన సీఎం జగన్

By

Published : Feb 19, 2021, 12:15 PM IST

Updated : Feb 19, 2021, 2:53 PM IST

అంతర్వేది ఆలయ నూతన రథాన్ని ప్రారంభించిన సీఎం జగన్

తూర్పుగోదావరి జిల్లా అంతర్వేది ఆలయంలో కొలువైన లక్ష్మీనరసింహస్వామిని సీఎం జగన్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు.. సీఎంకు పూర్ణకుంభంతో సంప్రదాయరీతిలో స్వాగతం పలికారు. ముఖ్యమంత్రి జగన్​.. స్వామివారి నూతన రథాన్ని ప్రారంభించారు.

గత ఏడాది సెప్టెంబర్ 5న అంతర్వేదిలో రథం దగ్ధమైంది. అనంతరం.. రూ.95 లక్షలతో 41 అడుగుల ఎత్తైన రథాన్ని ప్రభుత్వం చేయించింది. ఇవాళ ఆ నూతన రథాన్ని సీఎం ప్రారంభించారు. మరోవైపు.. ఈనెల 28 వరకు స్వామివారికి కల్యాణోత్సవాలు నిర్వహిస్తున్నారు.

Last Updated : Feb 19, 2021, 2:53 PM IST

ABOUT THE AUTHOR

...view details