ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'విద్యార్థుల భవిష్యత్తు కోసమే ఆంగ్ల మాధ్యమం'

వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని సీఎం జగన్​ ఉద్ఘాటించారు. విద్యార్థుల భవిష్యత్తు కోసమే ఆంగ్ర మాధ్యమం ప్రవేశపెట్టామని స్పష్టం చేశారు.

By

Published : Nov 21, 2019, 4:18 PM IST

Published : Nov 21, 2019, 4:18 PM IST

ఇంగ్లీష్​పై జగన్​

మత్స్యకార భరోసా కార్యక్రమంలో జగన్

విద్యార్థుల భవిష్యత్తు కోసమే... ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టామని ముఖ్యమంత్రి జగన్​మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. దీనిపై రాష్ట్రంలో కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పల్లెల్లోని పిల్లలు పెద్దపెద్ద ఉద్యోగాలు చేయాలని సీఎం ఆకాంక్షించారు. వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని ఉద్ఘాటించారు. ఆస్పత్రులను కూడా 'నాడు-నేడు' కార్యక్రమంలో భాగం చేసి... అభివృద్ధి చేస్తామని సీఎం జగన్ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details