తూర్పు గోదావరి జిల్లా అమలాపురానికి చెందిన అనంతలక్ష్మి అనే మహిళ కాలేయ వ్యాధితో బాధపడుతోంది. ఆమెకు కాలేయ మార్పిడి కోసం సీఎం సహాయ నిధి ద్వారా రూ.10లక్షలు మంజూరు అయ్యాయి. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ పినిపె విశ్వరూప్... ఈ సహాయాన్ని మంజూరు చేయించారు. అనంతలక్ష్మి ఆరోగ్యం కుదుట పడాలని మంత్రి ఆకాంక్షించారు.
కాలేయ వ్యాధి బాధితురాలికి సీఎంఆర్ఎఫ్ నుంచి రూ.10 లక్షల సాయం - CM assistance fund for liver transplant Rs. 10 lakhs
తూర్పు గోదావరి జిల్లా అమలాపురానికి చెందిన ఓ మహిళ కాలేయ సమస్యతో బాధపడుతోంది. ఆమెకు కాలేయ మార్పిడి నిమిత్తం శస్త్ర చికిత్స చేయాల్సి ఉంది. బాధితురాలికి సీఎం సహాయ నిధి ద్వారా రూ. 10 లక్షలు విరాళం అందించారు.
![కాలేయ వ్యాధి బాధితురాలికి సీఎంఆర్ఎఫ్ నుంచి రూ.10 లక్షల సాయం CM assistance fund for liver transplant Rs. 10 lakhs](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9941911-20-9941911-1608438735189.jpg)
కాలేయ మార్పిడికి సీఎం సహాయనిధి రూ. 10 లక్షలు