ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

క్రైస్తవుల ఆధ్వర్యంలో శాంతిర్యాలీ

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా క్రైస్తవులు శాంతి ర్యాలీ నిర్వహించారు. దేశంలో ప్రజలంతా ఐకమత్యంగా ఉండాలని ఆకాంక్షించారు.

By

Published : Aug 15, 2019, 8:53 PM IST

శాంతిర్యాలి

క్రైస్తవుల ఆధ్వర్యంలో శాంతిర్యాలీ

స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా క్రైస్తవ యూత్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. మధ్యాహ్నం కాకినాడ గ్రామీణ మండలంలోని అచింపేట జంక్షన్ నుంచి కాకినాడ నగరంలోని జగన్నాయకపూర్ వంతెన వరకు ప్రదర్శనగా వెళ్లారు. కాకినాడ లోక్​సభ నియోజకవర్గ సభ్యులు వంగ గీత పావురాలను గాలిలోకి ఎగురవేసి రిబ్బన్ కత్తిరించి ర్యాలీ ప్రారంభించారు.

ABOUT THE AUTHOR

...view details