ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మద్యం దుకాణంలో చోరీ - మద్యం దుకాణంలో చోరి

తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలంలోని మద్యం దుకాణంలో చోరీ జరిగింది. నగదు సహా మద్యం సీసాలను అపహరించారు.

Chori at the liquor store at athreyapuram
మద్యం దుకాణంలో చోరి

By

Published : May 11, 2020, 3:22 PM IST

తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం ర్యాలీలోని ప్రభుత్వ మద్యం దుకాణంలో అర్థరాత్రి చోరీ జరిగింది. దుకాణంపైన రేకులను పగలగొట్టి కౌంటర్​లో ఉన్న రూ. నాలుగు వేల నగదు, మూడు మద్యం సీసాలను అపహరించుకుపోయారు. ఘటన ప్రాంతాన్ని ఎస్సై నరేశ్ పరిశీలించారు.

ఇదీ చూడండి:నేలపై కాచే మామిడిని ఎక్కడైనా చూశారా?

ABOUT THE AUTHOR

...view details