ఆంధ్రాపై కేంద్రం చిన్నచూపు: చలసాని - విద్యార్థి జేఏసీ
ఆంధ్రప్రదేశ్పై కేంద్రం చిన్నచూపు చూస్తోందని ఆంధ్రా ప్రత్యేక సాధన సమితి నేత చలసాని శ్రీనివాస్ ఆరోపించారు. ప్రత్యేక హోదా సాధించే వరకూ ఉద్యమిస్తామని తెలిపారు. కాకినాడలో జరిగిన ర్యాలీలో ఆయన మాట్లాడారు.
జేఏసీ ఆధ్వర్యంలో విద్యార్థులు ర్యాలీ
ఇదీ చదవండి:కనువిందు చేస్తున్న పిచ్చుక గూళ్లు