తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని భాజపా కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు. రాష్ట్రంలో భాజపాను సకల జనుల పార్టీగా తీర్చిదిద్దుతామని... గ్రామస్థాయి వరకూ అభివృద్ధి ఫలాలు అందాలనేది భారతీయ జనతా పార్టీ సంకల్పమని ఆయన అన్నారు.
రాజమహేంద్రవరంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన సోమువీర్రాజు - స్వాతంత్ర దినోత్సవం 2020
తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో భాజపా కార్యాలయంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోమువీర్రాజు జాతీయ పతాకాన్ని ఎగురవేశారు. ప్రజలంతా కొవిడ్ నియంత్రణకు కృషి చేయాలని వీర్రాజు పిలుపునిచ్చారు.

bjp chief flag hosting at rajamahendravaram at east godavari
రాజమహేంద్రవరంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన సోమువీర్రాజు
Last Updated : Aug 15, 2020, 12:47 PM IST