కేంద్రప్రభుత్వం ఇటీవల జారీ చేసిన బ్యాంకుల విలీన ఉత్తర్వులను వ్యతిరేకిస్తూ బ్యాంకు ఉద్యోగులు ఒకరోజు బంద్ పాటించారు. తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం పరిధిలోని 4 మండలాల్లో, యానాంలోని ఆంధ్రాబ్యాంకులో ఉదయం నుంచి సిబ్బంది విధులను బహిష్కరించారు. ఉద్యోగుల ఆందోళనతో ఖాతాదారులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.
బ్యాంకుల విలీనం వ్యతిరేకిస్తూ ముమ్మడివరంలో బంద్ - east godavari
బ్యాంకుల విలీనాన్ని వ్యతిరేకిస్తూ తూర్పు గోదావరి జిల్లా ముమ్మడివరం పరిధిలోని బ్యాంకు ఉద్యోగులు బంద్ చేపట్టారు.

ముమ్మడివరంలో బ్యాంకుల విలీనం వ్యతిరేకిస్తూ బంద్
ముమ్మడివరంలో బ్యాంకుల విలీనం వ్యతిరేకిస్తూ బంద్