ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 30, 2019, 3:24 PM IST

Updated : Oct 30, 2019, 5:38 PM IST

ETV Bharat / state

ప్లాస్టిక్ నివారణపై 'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో సదస్సు

ప్లాస్టిక్​ నివారణపై 'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా ముంజవరపుకొట్టులోని... జిల్లా పరిషత్​ ఉన్నత పాఠశాలలో ప్లాస్టిక్​ వాడకంపై విద్యార్థులకు అవగాహన కల్పించారు.

ప్లాస్టిక్ నివారణకు ఈనాడు-ఈటీవీ అవగాహన సదస్సు

ప్లాస్టిక్ నివారణపై 'ఈనాడు-ఈటీవీ' ఆధ్వర్యంలో సదస్సు

తూర్పుగోదావరి జిల్లా ముంజవరపుకొట్టులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో... ప్లాస్టిక్ నిషేధంపై 'ఈనాడు -ఈటీవీ' ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. పి.గన్నవరం మండల వ్యవసాయ అధికారి కె.ప్రవీణ్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ప్లాస్టిక్ నివారణను ప్రతీఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించాలని ఆయన విద్యార్థులకు సూచించారు.

Last Updated : Oct 30, 2019, 5:38 PM IST

ABOUT THE AUTHOR

...view details