కరోనా కట్టడికి తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడులో.. పోలీసులు వినూత్న ప్రచారం చేపట్టారు. ప్రధాన రహదారిపై చిత్ర పటాలు, సందేశాలతో ప్రజలను చైతన్యం చేస్తున్నారు. మన కోసం మన అందరి కోసం ఇంటిపట్టునే ఉండాలనే సందేశాన్ని ప్రజలకు చేరవేస్తున్నారు. ఈ వైరస్ నియంత్రణలోకి వచ్చే వరకూ ప్రజలంతా లాక్డౌన్ ఆంక్షలను గౌరవించాలని కోరారు. ఇళ్లకే పరిమితం కావాలన్నారు.
కరోనా చిత్రపటం.. అందరికీ సందేశం - తూర్పుగోదావరిలో కరోనా బొమ్మలతో లాక్డౌన్పై అవగాహన
ప్రత్తిపాడు పోలీసులు వినూత్న రీతిలో.. కరోనా వైరస్ పై అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. వైరస్ బొమ్మను గీసి.... లాక్ డౌన్ ఆవశ్యకతను ప్రజలకు తెలియజేశారు.
![కరోనా చిత్రపటం.. అందరికీ సందేశం Awareness on lockdown with Corona diagrams at prathipadu in East Godavari](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6696941-975-6696941-1586253182271.jpg)
Awareness on lockdown with Corona diagrams at prathipadu in East Godavari
కరోనా చిత్రపటం.. మనందరికీ ఓ సందేశం !