ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'భవిష్యత్​లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం' - వశిష్ఠ బోటు ప్రమాదం

వశిష్ఠ బోటు ప్రమాదంపై మంత్రి అవంతి శ్రీనివాస్​ మాట్లాడారు.

'భవిష్యత్​లో పునరావృతం కాకుండా చర్యలు తీసుకుంటాం'

By

Published : Sep 17, 2019, 8:35 PM IST

ఈ నెల 15వ తేదీన గోదావరిలో జరిగిన బోటు ప్రమాదంపై మంత్రి అవంతి శ్రీనివాస్​ మాట్లాడారు. ప్రమాదానికి మానవ తప్పిదం కూడా ఓ కారణమని తెలిపారు. దీనిపై ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ఐఏఎస్​ అధికారులతో కమిటీ వేశామని, త్వరలోనే నివేదిక అందజేస్తారని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా తగిన జాగ్రత్తలు చేపడతామన్నారు.

ABOUT THE AUTHOR

...view details