ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'గంజాయి' ముఠా అరెస్ట్...80 కేజీలు స్వాధీనం

తూర్పుగోదావరి జిల్లా తుని వద్ద అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 80 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు.

By

Published : Aug 21, 2019, 6:59 AM IST

'గంజాయి' ముఠా అరెస్ట్

గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న ముఠాను తూర్పుగోదావరి జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విశాఖ మన్యం నుంచి మహారాష్ట్రకు సరఫరా చేస్తుండగా తుని వద్ద పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి 80 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నిందితుల్లో ఇద్దరు మహారాష్ట్రకు చెందగా...మరొకరు మధ్య ప్రదేశ్​కు చెందినవారు. వారిపై కేసునమోదు చేసి రిమాండ్ తరలించారు.

'గంజాయి' ముఠా అరెస్ట్

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details