తూర్పుగోదావరి జిల్లా అంతర్వేదిలోని.. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి తెప్పోత్సవం కన్నుల పండువగా జరిగింది. స్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేకంగా అలంకరించిన పల్లకిలో.. ఆలయం నుంచి పల్లిపాలెం అగ్నికుల క్షత్రియులు వశిష్ట గోదావరి తీరం వరకు ఊరేగింపుగా తీసుకెళ్లారు. వేదపండితుల మంత్రోచ్చరణాల మధ్య స్వామివారి తెప్పోత్సవం వైభవంగా జరిగింది.
నేత్రపర్వంగా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి తెప్పోత్సవం
అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారి తెప్పోత్సవం వైభవంగా జరిగింది. వేదపండితుల మంత్రోచ్చరణాల మధ్య స్వామివారి తెప్పోత్సవం కన్నుల పండువగా సాగింది.
![నేత్రపర్వంగా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి తెప్పోత్సవం antarvedi lakshminarasimhaswamy teppostavam](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9927843-953-9927843-1608310351877.jpg)
నేత్రపర్వంగా అంతర్వేది శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి తెప్పోత్సవం
TAGGED:
అంతర్వేది వార్తలు