ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రంగంపేటలో పేదలకు నిత్యావసరాలు పంపిణీ - essentials distribution news in east godavari

రాష్ట్రంలో లాక్​డౌన్​ నేపథ్యంలో పేదలకు నిత్యావసరాలు అందించేందుకు ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల సభ్యులు ముందుకు వస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా రంగంపేటలో పేదలకు అనపర్తి ఎమ్మెల్యే నిత్యావవసరాలు అందించారు.

రంగంపేటలో పేదలకు నిత్యావసరాలు పంపిణీ
రంగంపేటలో పేదలకు నిత్యావసరాలు పంపిణీ

By

Published : Apr 9, 2020, 10:56 AM IST

తూర్పుగోదావరి జిల్లా రంగంపేట మండలం చండ్రేడు గ్రామంలో పేదలకు అనపర్తి ఎమ్మెల్యే సత్తి సూర్యనారాయణ రెడ్డి నిత్యావసరాలు పంపిణీ చేశారు. గ్రామంలోని ప్రతి కుటుంబానికి 5 కిలోల బియ్యం, కూరగాయలు అందించారు. స్థానిక వైకాపా నాయకులు, కార్యకర్తలు వీటిని సమకూర్చారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details