ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తునిలో వడ్డీ వ్యాపారి దారుణ హత్య

తూర్పు గోదావరి జిల్లా తునిలో ఓ వడ్డీ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

By

Published : Nov 27, 2019, 9:52 AM IST

financier murdered in tuni
తునిలో వడ్డీ వ్యాపారి హత్య

తునిలో వడ్డీ వ్యాపారి హత్య

తూర్పుగోదావరి జిల్లా రాయవరం మండలం పసలపూడిలో దారుణం జరిగింది. గ్రామానికి చెందిన నల్లమల్లి రాజారెడ్డి అనే వడ్డీ వ్యాపారిని తోటి భాగస్వామి హతమార్చాడు. అనంతరం నిందితుడు పరారయ్యాడు. ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల కారణంగా వివాదం ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే మారెడ్డి నిద్రపోతున్న రాజారెడ్డిని తలపై బలంగా కొట్టాడు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details