ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'ఆయన ఆశయాలు ప్రతి ఒక్కరూ కొనసాగించాలి' - east godavari district latest news

జగ్గంపేట మండలం ఇర్రిపాకలో మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అంబేడ్కర్​ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ambedkar jayanthi celebrated by jytothula nehru in jaggampeta mandal
అంబేడ్కర్​కు నివాళులు అర్పిస్తున్న జ్యోతుల నెహ్రూ

By

Published : Apr 14, 2020, 6:05 PM IST

తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం ఇర్రిపాక గ్రామంలో మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ అంబేడ్కర్​​ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. లాక్​డౌన్​ సందర్భంగా ఇంటి వద్దే వేడుకలు నిర్వహించారు. అణగారిన వర్గాలకు రాజకీయంగా, ఉపాధిగా ఉద్యోగావకాశాలు కల్పించిన మహనీయుడు అంబేడ్కర్​ అని కొనియాడారు. ఆయన ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని కోరారు.

అంబేడ్కర్​కు నివాళులు అర్పిస్తున్న జ్యోతుల నెహ్రూ

ABOUT THE AUTHOR

...view details