ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కోనసీమలో నాలుగో విడత పంచాయతీ ఎన్నికలకు నామినేషన్లు

By

Published : Feb 10, 2021, 3:28 PM IST

తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో నాలుగో విడతలో జరగబోయే ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ మొదలైంది. అభ్యర్థులు పెద్ద ఎత్తున నామినేషన్లు దాఖలు చేస్తున్నారు.

Acceptance of nominations for the fourth phase of elections
నాల్గో విడత ఎన్నికలకు నామినేషన్లు స్వీకరణ

నాలుగో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తూర్పు గోదావరి జిల్లా కోనసీమలో నామినేషన్ల స్వీకరణ మొదలైంది. కొత్తపేట నియోజకవర్గంలోని ఆత్రేయపురం, రావులపాలెం, కొత్తపేట మండలాల్లో 39 పంచాయతీలకు నాలుగు విడతల్లో ఎన్నికలు జరగనున్నాయి.

సర్పంచ్, వార్డు సభ్యులకు సంబంధించి నామినేషన్ పత్రం స్వీకరించేందుకు అధికారులు కేంద్రాలు ఏర్పాటు చేశారు. నాలుగో విడతలో చరిగే ఎన్నికలకు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details