ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లారీ ఢీ కొని పశ్చిమ బంగాల్​కు చెందిన చిన్నారి మృతి - West Bengal child dead at east godavari news

తూర్పు గోదావరి జిల్లా ఆలమూరు మండలం చొప్పెల్ల జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో పశ్చిమ బంగాల్​కు చెందిన ఐదేళ్ల చిన్నారి ఆసియా మృతి చెందింది. చిన్నారి తల్లిదండ్రులు రాజమహేంద్రవరం నుంచి ఇటుక బట్టీ పనుల కోసం నర్సాపురానికి వెళ్తూ చొప్పెళ్ల వద్ద తినడానికి ఆగారు. ఇంతలో పాప రోడ్డుపైకి వెళ్లగా.. వేమగిరి నుంచి రావులపాలెం వైపు వెళ్తున్న లారీ ఢీ కొట్టింది. ఈ ఘటనలో చిన్నారి అక్కడికక్కడే చనిపోయింది. తమ గారాల పట్టి మృత్యు ఒడికి చేరటంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

West Bengal child dead at east godavari
రోదిస్తున్న తల్లితండ్రులు

By

Published : Dec 12, 2019, 7:34 PM IST

రోడ్డు ప్రమాదంలో ఐదేళ్ల చిన్నారి మృతి

ఇదీ చూడండి:

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details