ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

మత్స్యకారుడి వలలో భారీ జల్ల చేప.. - 22 kg fish found at east godavari

తూర్పు గోదావరి జిల్లా దేవిపట్నం మండలం కొండమొదలు సమీపంలోని గోదావరిలో ఓ మత్స్యకారుడికి 22 కిలోల చేప చిక్కింది. దీనిని మార్కెట్లో మూడు వేల రూపాయలకు విక్రయించారు.

22kg  big fish found at godavari
మత్సకారుడి వలలో భారీ జల్ల చేప

By

Published : Mar 24, 2021, 11:52 AM IST

Updated : Mar 24, 2021, 1:44 PM IST

తూర్పు గోదావరి జిల్లా దేవిపట్నం మండలం కొండమొదలు సమీపంలోని గోదావరిలో 22 కిలోల పాలెపు జల్ల చేప వలలో పడింది. దేవిపట్టణానికి చెందిన మత్స్యకారుడు అన్నవరం.. గోదావరిలోకి చేపల వేట వెళ్లగా ఈ భారీ చేప వలలో చిక్కింది. దీనిని మార్కెట్లో మూడు వేల రూపాయలకు విక్రయించినట్లు మత్స్యకారులు తెలిపారు.

మత్సకారుడి వలలో భారీ జల్ల చేప
Last Updated : Mar 24, 2021, 1:44 PM IST

ABOUT THE AUTHOR

...view details