తూర్పు గోదావరి జిల్లా దేవిపట్నం మండలం కొండమొదలు సమీపంలోని గోదావరిలో 22 కిలోల పాలెపు జల్ల చేప వలలో పడింది. దేవిపట్టణానికి చెందిన మత్స్యకారుడు అన్నవరం.. గోదావరిలోకి చేపల వేట వెళ్లగా ఈ భారీ చేప వలలో చిక్కింది. దీనిని మార్కెట్లో మూడు వేల రూపాయలకు విక్రయించినట్లు మత్స్యకారులు తెలిపారు.
మత్స్యకారుడి వలలో భారీ జల్ల చేప.. - 22 kg fish found at east godavari
తూర్పు గోదావరి జిల్లా దేవిపట్నం మండలం కొండమొదలు సమీపంలోని గోదావరిలో ఓ మత్స్యకారుడికి 22 కిలోల చేప చిక్కింది. దీనిని మార్కెట్లో మూడు వేల రూపాయలకు విక్రయించారు.
![మత్స్యకారుడి వలలో భారీ జల్ల చేప.. 22kg big fish found at godavari](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11135868-812-11135868-1616566343709.jpg)
మత్సకారుడి వలలో భారీ జల్ల చేప
Last Updated : Mar 24, 2021, 1:44 PM IST