ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చిత్తూరు జిల్లాలో అధిక స్థానాల్లో వైకాపా పాగా - చిత్తూరు జిల్లాలో అధిక స్థానాలను ఏకగ్రీవం చేసుకున్న వైకాపా

ప్రలోభాలు.. తెరవెనుక ఒప్పందాలతో చిత్తూరు జిల్లాలోని అధిక స్థానాల్లో వైకాపా పాగా వేసింది. నయానో... భయానో ప్రత్యర్థులను లోబర్చుకోవడానికి వైకాపా నేతలు ఎన్నో ఎత్తులు వేశారు. ఫలితంగా అధికార వైకాపా అధిక స్థానాలను ఏకగ్రీవం చేసుకుంది.

ycp unanimous in chittore district
చిత్తూరు జిల్లాలో అధిక స్థానాలను ఏకగ్రీవం చేసుకున్న వైకాపా

By

Published : Mar 15, 2020, 5:05 PM IST

చిత్తూరు జిల్లాలో నామినేషన్ల ఉపసంహరణలు భారీగా జరిగాయి. ఫలితంగా అధికార వైకాపా అధిక స్థానాలను ఏకగ్రీవం చేసుకుంది. చిత్తూరులోని జిల్లా పరిషత్‌ కార్యాలయంలో నామపత్రాల ఉపసంహరణ ప్రక్రియకు అభ్యర్థులు పోటెత్తారు. మొత్తం 29 జడ్పీటీసీ, 342 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి.

మొత్తం జడ్పీటీసీ స్థానాలు : 65

నామినేషన్లు : 480

పరిశీలనలో తొలగినవి : 62

ఉపసంహరించుకున్నవి : 140

ఏకగ్రీవం : 29

పోటీలో ఉన్న అభ్యర్థులు : 278

ఇవీ చదవండి.. వైకాపా తీరుపై.. తెదేపా మహిళా నేత కన్నీంటి పర్యంతం

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details