ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు

తిరుమల శ్రీవారిని ప్రముఖులు దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సీతారామ్, ఎమ్మెల్సీ వాకాటి నారాయణ, మాజీ మంత్రి చెంగారెడ్డి శ్రీవారి సేవలో పాల్గొన్నారు.

By

Published : Jan 13, 2021, 2:15 PM IST

vips at darshan
తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు

తిరుమల శ్రీవారిని ప్రముఖులు దర్శించుకున్నారు. హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ సీతారామ్, ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి, మాజీ మంత్రి చెంగారెడ్డి స్వామి సేవలో పాల్గొన్నారు.

ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవకు హాజరయ్యారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.

ABOUT THE AUTHOR

...view details