ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

జనసేన నాయకురాలి కారుపై దుండగుల దాడి - శ్రీకాళహస్తి వార్తలు

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో గురువారం నామినేషన్​ల పరిశీలన కార్యక్రమానికి వెళుతున్న నియోజకవర్గ జనసేన ఇన్‌ఛార్జి నగరం వినుత కారును గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అడ్డొచ్చిన జనసేన నాయకులను కర్రలతో, రాళ్లతో కొట్టారు. ఈ ఘటనలో జనసేన కార్యకర్త ఒకరు త్రీవంగా గాయపడ్డారు. క్షతగాత్రుడిని శ్రీకాళహస్తి ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు.

unidentified people attacked on janasena leader's car
unidentified people attacked on janasena leader's car

By

Published : Mar 13, 2020, 9:10 AM IST

జనసేన నాయకురాలి కారుపై దుండగుల దాడి

ABOUT THE AUTHOR

...view details