తిరుమల శ్రీవారిని ఉడిపి పీఠాధిపతి విద్యదిషాతీర్థస్వామీజీ దర్శించుకున్నారు. ఆలయ మహాద్వారం వద్దకు చేరుకున్న స్వామీజీకి అర్చకులు, ఆలయాధికారులు స్వాగతం పలికారు. దర్శనానంతరం సబేరాలో స్వామివారి శేషవస్త్రంతో సత్కరించారు. అనంతరం స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.
వైకుంఠనాథుని సేవలో ఉడిపి పీఠాధిపతి విద్యదిషాతీర్థస్వామీజీ - udipi peetadhipathi visits tirumala temple updates
ఉడిపి పీఠాధిపతి విద్యదిషాతీర్థస్వామీజీ... తిరుమల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం ఆలయాధికారులు స్వామీజీని శేషవస్త్రంతో సత్కరించారు.
![వైకుంఠనాథుని సేవలో ఉడిపి పీఠాధిపతి విద్యదిషాతీర్థస్వామీజీ udipi peetadhipathi visits tirumala balaji temple](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9801941-942-9801941-1607396971479.jpg)
వైకుంఠనాథుని సేవలో ఉడిపి పీఠాధిపతి విద్యదిషాతీర్థస్వామీజీ