ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం

By

Published : Jul 10, 2020, 4:21 PM IST

ద్విచక్రవాహనం, ట్రాక్టర్ ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ ఘటన చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం దండికుప్పం వద్ద చోటు చేసుకుంది.

chittor district
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు దుర్మరణం

చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో జరిగిన రోడ్దు ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. దండికుప్పం వద్ద రహదారి మలుపులో ద్విచక్ర వాహనం పై వస్తున్న రమణ (23) మురుగేశ్ (26) ట్రాక్టర్ ఢీ కొనటంతో సంఘటన స్థలంలోనే చనిపోయారు. డ్రైవరుగా పని చేస్తూ జీవిస్తున్న ఇద్దరు యువకులు మృతి చెందడంతో గ్రామంలో విషాదం నెలకొంది.

ABOUT THE AUTHOR

...view details