రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకుల మృతి
అతి వేగం ఆ ఇద్దరి యువకుల ప్రాణం తీసింది - severe road accidents in chittor
అతి వేగంగా ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీ కొని ఇద్దరు యువకులు మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా పలమనేరులో జరిగింది. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

అతి వేగం ఆ ఇద్దరి యువకుల ప్రాణం తీసింది