ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తమిళనాడులో హతమార్చారు.. చిట్టత్తూరులో వదిలేశారు..! - తమిళనాడు

రామచంద్రాపురం మండలం చిట్టత్తూరులో రెండు మృత దేహాలు లభ్యమయ్యాయి. తమిళనాడుకు చెందిన ఇద్దరు దంపతులను తిరుత్తణిలో చంపి చిట్టత్తూరులో పడేసినట్లు పోలీసులు గుర్తించారు.

జంట మృతదేహాలు
జంట మృతదేహాలు

By

Published : Aug 1, 2021, 10:31 PM IST

చిత్తూరు జిల్లా రామచంద్రాపురం మండలం చిట్టత్తూరులో రెండు మృతదేహాలు లభ్యమవడం సంచలనం రేపింది. ఈ మృతదేహాలు మూడ్రోజుల క్రితం హత్యకు గురైన సంజీవరెడ్డి (60), మాల (60) దంపతులవిగా తమిళనాడు పోలీసులు గుర్తించారు.

తమిళనాడు తిరుత్తణి పీఎస్‌లో నాలుగు రోజుల క్రితం మిస్సింగ్ కేసు నమోదైంది. వీరిని తిరుత్తణిలో చంపి మృతదేహాలను చిట్టత్తూరు అడవుల్లో దుండగులు పడేసినట్లు పోలీసులు వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details