చిత్తూరు జిల్లా తిరుమల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను తితిదే పెంచింది. రోజుకు అదనంగా వెయ్యి టికెట్లు కేటాయించనుంది. కోటా పెంపుతో రోజుకు ప్రత్యేక ప్రవేశ దర్శనాల టికెట్లు పది వేలకు చేరనున్నాయి. ఆన్లైన్ ద్వారా రూ.300కు టికెట్లు అందించనుంది.
ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను పెంచిన తితిదే - తితిదే
తిరుమల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను తితిదే పెంచింది. కోటా పెంపుతో రోజుకు ప్రత్యేక ప్రవేశ దర్శనాల టికెట్లు పది వేలకు చేరనున్నాయి.
ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటాను పెంచిన తితిదే