గణతంత్ర దినోత్సవం వస్తున్న సందర్భంగా తిరుపతికి చెందిన మౌలేశ్... సూక్ష్మ కళాకృతులతో తన దేశభక్తిని వినూత్నంగా చాటుకున్నాడు. జాతీయగీతం జనగణమన, త్రివర్ణ పతాకాన్ని పెన్సిల్ కొనపై రూపొందించి ఔరా అనిపించాడు. వారంరోజుల పాటు శ్రమించి పెన్సిల్ విరగకుండా ఒకే ప్రయత్నంలో... 13 లైన్ల జాతీయగీతాన్ని, 13 పెన్సిళ్ల కొనలపై చెక్కాడు మౌలేశ్. సూక్ష్మకళలో నైపుణ్యం సాధించేందుకు ప్రయత్నిస్తున్నానని చెబుతున్నాడు ఈ కళాకారుడు.
పెన్సిల్ కొనపై జాతీయగీతం... తిరుపతి యువకుడి ప్రతిభ - తిరుపతి యువకుడి సూక్ష్మ కళ నైపుణ్యం వార్తలు
కాదేదీ కళకు అనర్హం అనే వ్యాఖ్యకు దేశభక్తి జోడించి... కాదేదీ దేశభక్తికి అనర్హం అని నిరూపించాడు తిరుపతికి చెందిన ఓ యువకుడు. పెన్సిల్ కొనపై జాతీయ గీతం, త్రివర్ణ పతాకాన్ని రూపొందించి దేశభక్తిని చాటుకున్నాడు.
![పెన్సిల్ కొనపై జాతీయగీతం... తిరుపతి యువకుడి ప్రతిభ Tirupati youth draws National anthem on pencil lead](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5829238-886-5829238-1579882110975.jpg)
పెన్సిల్ కొనపై జాతీయగీతం...తిరుపతి యువకుడి ప్రతిభ
పెన్సిల్ కొనపై జాతీయగీతం... తిరుపతి యువకుడి ప్రతిభ
ఇదీ చదవండి :పెన్సిల్ కొనపై కళాకృతులు... యువకుడిపై ప్రశంసలు