ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

గోవిందరాజస్వామి ఆలయ విశ్రాంత ప్రధానార్చకులు కన్నుమూత - తిరుమల గోవిందరాజస్వామి ఆలయ విశ్రాంత ప్రధానార్చకులు మృతి

చిత్తూరు జిల్లా తిరుమలలోని గోవిందరాజస్వామి ఆలయ విశ్రాంత ప్రధానార్చకులు అనారోగ్యంతో తుది శ్వాస విడిచారు.

tirupathi govindaraja swami temple retired priest expired due to ill health
గోవిందరాజస్వామి ఆలయ విశ్రాంత ప్రధానార్చకులు మృతి

By

Published : Jul 20, 2020, 11:45 AM IST

చిత్తూరు జిల్లా తిరుమలలోని గోవిందరాజస్వామి ఆలయ విశ్రాంత ప్రధాన అర్చకులు అనారోగ్యంతో కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన స్విమ్స్ ఆసుపత్రిలో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details