సూర్యగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని బుధవారం రాత్రి 11 గంటలకే మూసివేశారు. ఏకాంత సేవ నిర్వహించిన అనంతరం సన్నిధితో సహా అన్ని ద్వారాలను మూసివేశారు. గ్రహణం పూర్తి అయిన తరువాత మధ్యాహ్నాం 12 గంటలకు శుద్ధి అనంతరం భక్తులను స్వామి వారి దర్శనానికి అనుమతించున్నారు. మరింత సమాచారం తిరుమల నుంచి మా ప్రతినిధి అందిస్తారు.
శుద్ధి తర్వాతే భక్తులకు అనుమతి
సూర్యగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయాన్ని మూసివేశారు. గ్రహణం పూర్తైన తరువాత 12 గంటలకు ఆలయ శుద్ధి అనంతరం భక్తులను అనుమతించున్నారు.
శ్రీవారి ఆలయం మూసివేత