ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 14, 2019, 12:14 PM IST

ETV Bharat / state

'తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ'

తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది. కంపార్టుమెంట్లు అన్ని నిండిపోయాయి. సర్వదర్శనానికి 30గంటలు, నిర్దేశిత టోకెన్లు పొందిన వారికి 4గంటల సమయం వరకూ పడుతోంది.

'తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ'

తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ పెరిగింది. వైకుంఠంలోని అన్ని కంపార్టుమెంట్లు నిండాయి. కంపార్ట్ మెంట్లు బయట సుమారు కిలో మీటర్ భక్తులు బారులు తీరారు. శ్రీవారి సర్వదర్శనానికి 30 గంటల సమయం పడుతుండగా... నిర్దేశిత టోకెన్లు పొందిన భక్తులకు 4 గంటల సమయం వరకూ పడుతోంది. నిన్న 68వేల 779 మంది భక్తులకు స్వామివారి దర్శనప్రాప్తి కలిగింది. శ్రీవారి నిన్నటి హుండీ ఆదాయం 3కోట్ల 15లక్షలుగా ఆలయ అధికారులు ప్రకటించారు.

ABOUT THE AUTHOR

...view details