Tirumala Tirupati Devasthanam: మంగళవారం తిరుమల శ్రీవారిని 33,039 మంది భక్తులు దర్శించుకున్నారు. 12,771 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. శ్రీనివాసుడి హుండీ ఆదాయం రూ.3.26 కోట్లు సమకూరింది
TIRUMALA HUNDI INCOME: శ్రీనివాసుడి హుండీ ఆదాయం రూ.3.26 కోట్లు - SRIVARI HUNDI INCOME
TTD News: తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం సోమవారం రూ.3.26 కోట్లు సమకూరింది. నిన్న స్వామి వారిని 33,039 మంది భక్తులు దర్శించుకున్నారు.
![TIRUMALA HUNDI INCOME: శ్రీనివాసుడి హుండీ ఆదాయం రూ.3.26 కోట్లు TIRUMALA HUNDI INCOME](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-14037631-76-14037631-1640746598942.jpg)
శ్రీనివాసుడి హుండీ ఆదాయం రూ.3.26 కోట్లు