ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారి సాధారణ సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది.

By

Published : Apr 8, 2019, 10:11 AM IST

తిరుమలలో రద్దీ సాధారణం


తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. శ్రీవారి సర్వదర్శనానికి 4 కంపార్టుమెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. స్వామివారి సాధారణ సర్వదర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. టైమ్​స్లాట్ టోకెన్లు పొందిన భక్తులకు 3 గంటలు పడుతోంది. నిన్న శ్రీవారిని 90,639 మంది భక్తులు దర్శించుకున్నారు. నిన్న హుండీ ఆదాయం 2.29 కోట్లు.

ABOUT THE AUTHOR

...view details