ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

TIRUMALA HUNDI INCOME: తిరుమల శ్రీనివాసుడి హుండీ ఆదాయం ఎంతంటే? - ఏపీ లేటెస్ట్ న్యూస్

తిరుమల శ్రీవారిని శనివారం 28,154 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.15 కోట్లు సమకూరింది.

TIRUMALA HUNDI INCOME IS RS 2.15 CRORE ON YESTERDAY
శ్రీనివాసుడి హుండీ ఆదాయం రూ.2.15 కోట్లు

By

Published : Oct 24, 2021, 7:17 AM IST

తిరుమల శ్రీవారిని శనివారం 28,154 మంది భక్తులు దర్శించుకున్నారు. మొత్తం 13 వేల 77 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీనివాసుడి హుండీ ఆదాయం రూ.2.15 కోట్లు సమకూరింది.

ABOUT THE AUTHOR

...view details