'సమస్యలకు ప్రత్యేక విభాగం' - undefined
తిరుమల వైకుఠం క్యూ కాంప్లెక్స్ లో భక్తుల సమస్యలు తెలుసుకునేందుకు ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేశామని తితిదే ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.
అనిల్ కుమార్ సింఘాల్
తిరుమల వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో భక్తులకు వసతులు పెంచేందుకు చర్యలు తీసుకున్నామని తితిదే ఈవో తెలిపారు. భక్తుల సమస్యలు తెలుసుకునేందుకు ప్రత్యేక విభాగాలు ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్ లోని శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 8 న అంకరార్పణ, 13 న విగ్రహ ప్రతిష్ఠ చేయనున్నట్లు వెల్లడించారు. అదే తెదీ నుంచి 21 వరకు ఒంటిమిట్టలో కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు మొదలవుతాయని... 18 న కల్యాణం నిర్వహిస్తామని ఈవో అనిల్ కుమార్ సింఘాల్ తెలిపారు.