ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుపతిలో చోరీ.. భారీగా నగదు, బంగారం అపహరణ - తిరుపతి నేర వార్తలు

తిరుపతిలో భారీ చోరీ జరిగింది. నగరంలోని గాయత్రి నగర్​లో ఓ ఇంట్లో గుర్తు తెలియని దుండగులు రూ. 10.70 లక్షల విలువైన బంగారం, రూ.3.75 లక్షలు నగదును దొంగతనం చేశారు.

Thief in Tirupati .. Huge cash and gold stolen
చెల్లాచెదురుగా పడి ఉన్న వస్తువులు

By

Published : Jun 25, 2020, 7:06 AM IST

తిరుపతి గాయత్రినగర్‌లో భారీ చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగలు ఓ ఇంట్లో చొరబడి రూ.10.70 లక్షల విలువైన బంగారం, రూ.3.75 లక్షలు నగదును అపహరించారు. బుధవారం సాయంత్రం దొంగతనం జరిగిన విషయాన్ని గమనించిన యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details