ఆంధ్రప్రదేశ్

andhra pradesh

బేకరిలో చోరీ.. రూ.2.25లక్షల నగదు అపహరణ

By

Published : Jun 19, 2020, 4:10 PM IST

చిత్తూరు జిల్లా కుప్పంలోని ఓ బేకరిలో దొంగలు చొరబడి నగదును అపహరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Theft in a bakery tow lacks twenty five rupees thefting in kuppam chitthore district
సీసీ టీవీ కెమెరాలో నమోదైన దొంగతనం దృశ్యాలు

చిత్తూరు జిల్లా కుప్పంలోని ఓ బేకరిలో చోరీ జరిగింది. రూ.2.25లక్షలు నగదును అపహరించారు. ఈ చోరీ దృశ్యాలు దుకాణంలోని సీసీ టీవీ పుటేజీల్లో నమోదయ్యాయి. వీటి ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details