ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'ప్రజల మన్ననలు పొందేలా పోలీసులు పనిచేయాలి'

ఉద్యోగి ఎదుగుదలకు క్రమశిక్షణ ఎంతో ఉపయోగపడుతుందని తిరుపతి అర్బన్ ఎస్పీ ఆవుల రమేశ్​రెడ్డి వ్యాఖ్యానించారు. ఏఆర్ కానిస్టేబుల్ నుంచి ఏఆర్ ఎస్సైగా పదోన్నతి పొందినవారికి ఇచ్చే శిక్షణ కార్యక్రమ ప్రారంభోత్సవానికి వచ్చిన ఆయన పోలీసులు ప్రజల మన్ననలు పొందే విధంగా పనిచేయాలన్నారు.

By

Published : Feb 25, 2020, 12:59 PM IST

Published : Feb 25, 2020, 12:59 PM IST

ప్రజల మన్ననలు పొందే విధంగా పోలీసులు పనిచేయాలి
ప్రజల మన్ననలు పొందే విధంగా పోలీసులు పనిచేయాలి

ప్రజల మన్ననలు పొందే విధంగా పోలీసులు పనిచేయాలి

ఏఆర్ కానిస్టేబుల్ నుంచి ఏఆర్ ఎస్సైగా పదోన్నతి పొందినవారికి కళ్యాణి డాం పోలీసు శిక్షణ కళాశాలలో తర్ఫీదునిస్తున్నారు. ఈ కార్యక్రమం ప్రారంభానికి తిరుపతి అర్బన్ ఎస్పీ ఆవుల రమేశ్​రెడ్డి హాజరయ్యారు. శిక్షణా కాలంలో శ్రద్ధగా నేర్చుకొని..ప్రజలకు మరింత సేవ చేయాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు. ఉద్యోగి ఎదుగుదలకు క్రమశిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు.

ABOUT THE AUTHOR

...view details