చిత్తూరు జిల్లా వడమాలపేట టోల్గేట్ సమీపంలో లారీ బీభత్సం సృష్టించింది. తిరుమలకు కాలినడకన వెళ్తున్న భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా తొమ్మిది మందికి గాయాలయ్యాయి. క్షతగాకత్రులను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. భక్తులు.. చెన్నై నుంచి తిరుమలకు కాలినడకన వస్తుండగా ఈ ఘటన జరిగింది.
lorry accident: నిద్రిస్తున్న వ్యక్తులపైకి దూసుకొచ్చిన లారీ.. ఒకరు మృతి - Road accident at Vadamalpet tollgate
తిరుమలకు కాలినడకన వెళ్తున్న భక్తులపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి, 9 మందికి గాయాలయ్యాయి.
![lorry accident: నిద్రిస్తున్న వ్యక్తులపైకి దూసుకొచ్చిన లారీ.. ఒకరు మృతి lorry accident](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12494336-663-12494336-1626580512965.jpg)
లారీ ప్రమాదం