ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

lorry accident: నిద్రిస్తున్న వ్యక్తులపైకి దూసుకొచ్చిన లారీ.. ఒకరు మృతి

తిరుమలకు కాలినడకన వెళ్తున్న భక్తులపైకి లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి, 9 మందికి గాయాలయ్యాయి.

By

Published : Jul 18, 2021, 9:45 AM IST

lorry accident
లారీ ప్రమాదం

చిత్తూరు జిల్లా వడమాలపేట టోల్‌గేట్ సమీపంలో లారీ బీభత్సం సృష్టించింది. తిరుమలకు కాలినడకన వెళ్తున్న భక్తులపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతి చెందగా తొమ్మిది మందికి గాయాలయ్యాయి. క్షతగాకత్రులను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. భక్తులు.. చెన్నై నుంచి తిరుమలకు కాలినడకన వస్తుండగా ఈ ఘటన జరిగింది.

ABOUT THE AUTHOR

...view details