ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 13, 2019, 11:41 PM IST

ETV Bharat / state

మారుమూల ప్రాంతాల్లో తంబళ్లపల్లి ఎమ్మెల్యే పర్యటన

'మన పల్లెకు మన ఎమ్మెల్యే' కార్యక్రమంలో భాగంగా తంబళ్లపల్లి శాసనసభ్యుడు పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి అత్యంత మారుమూల గ్రామమైన కోసువారిపల్లిలో పర్యటించారు. 25 ఆవాస ప్రాంతాలను సందర్శించి ప్రజల ప్రధాన సమస్యలను అడిగి తెలుసుకున్నారు.

కోసువారిపల్లిలో తంబళ్లపల్లి ఎమ్మెల్యే పర్యటన

కోసువారిపల్లిలో తంబళ్లపల్లి ఎమ్మెల్యే పర్యటన

చిత్తూరు జిల్లాలోని తంబళ్లపల్లె నియోజకవర్గంలో అత్యంత మారుమూల గ్రామమైన కోసువారిపల్లిని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి పర్యటించారు. 'మన పల్లెకు మన ఎమ్మెల్యే' కార్యక్రమంలో భాగంగా 25 ఆవాస ప్రాంతాలను సందర్శించి ప్రజల ప్రధాన సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రహదారి వసతులు లేని మారుమూల పల్లెల్లో వాహనాలు వెళ్లడానికి వీలుకాని రోడ్లలో వెళ్లి అక్కడి ప్రజల సమస్యలను సేకరించి పరిష్కారానికి చర్యలు చేపట్టారు. కార్యక్రమానికి ఆయన వెంట అన్ని శాఖల అధికారులు, వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details