రాజధాని అమరావతికి మద్దతుగా అమరావతి పరిరక్షణ సమితి జేఏసీ తిరుపతిలో ర్యాలీ నిర్వహించారు. నగరంలోని పరసాల వీధి నుంచి గాంధీరోడ్డు మీదుగా నాలుగు కాళ్లమండపం వరకు ర్యాలీ సాగింది. ర్యాలీలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు మూడు రాజధానులు వద్దు - ఒకే రాజధాని ముద్దు అంటూ నినాదాలు చేశారు. రాజధాని తరలింపు పై ప్రభుత్వం తన వైఖరి మార్చుకోకపోతే ఉద్యమాన్ని తీవ్రం చేస్తామని జేఏసీ నేతలు ప్రకటించారు.
తిరుపతిలో అమరావతి పరిరక్షణ సమితి ర్యాలీ - తిరుపతిలో అమరావతి పరిరక్షణ ఐకాస ఆధ్వర్యంలో ర్యాలీ
అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాజధాని అమరావతికి మద్దతుగా తిరుపతిలో ర్యాలీ నిర్వహించారు. మూడు రాజధానులు వద్దు-ఒక్క రాజధాని ముద్దు అంటూ నినాదాలు చేశారు.
![తిరుపతిలో అమరావతి పరిరక్షణ సమితి ర్యాలీ tdp-ryali-on-save-amaravathi](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5746352-157-5746352-1579274685330.jpg)
తిరుపతిలో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ర్యాలీ
తిరుపతిలో అమరావతి పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ర్యాలీ
ఇవీ చదవండి...'కేంద్రం పెద్దల మద్దతుతోనే రాజధాని మార్పు'
TAGGED:
Tdp Ryali On Save Amaravathi