ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రాజధానిని మూడు ముక్కలు చేసి పాలించడం సబబు కాదు - పూతలపట్టులో తెదేపా నాయకుల ధర్నా

చిత్తూరు జిల్లా పూతలపట్టు మండలంలోని తెదేపా కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. జాతీయ రహదారిపై బైఠాయించి ఆందోళన చేస్తుండగా పోలీసులు అడ్డుకున్నారు. నిరసనరారులు పుర వీధుల్లో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే లలిత కుమారి మాట్లాడుతూ.. రాజధానిని మూడు ముక్కలు చేసి పాలించడం సబబు కాదన్నారు. తెరవెనుక ముఖ్యమంత్రి జగన్ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు.

tdp leaders protest at puthalapattu in chittore district
నిరసన వ్యక్తం చేస్తున్న తెదేపా నాయకులు

By

Published : Jan 13, 2020, 8:00 PM IST

..

రాజధానిని మూడు ముక్కలు చేసి పాలించడం సబబు కాదు

ABOUT THE AUTHOR

...view details