ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తిరుపతి రుయా సందర్శనకు వెళ్లిన తెదేపా నేతల అరెస్ట్ - tdp on tirupathi ruya incident

తిరుపతి రుయా సందర్శనకు వెళ్లిన తెదేపా నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, దేవనారాయణరెడ్డిలను అలిపిరి పోలీసు స్టేషన్​కు తరలించారు.

tirupathi ruya incident
tirupathi ruya incident

By

Published : May 11, 2021, 12:40 PM IST

తిరుపతి రుయా సందర్శనకు వెళ్లిన తెదేపా నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, దేవనారాయణరెడ్డి అరెస్టు చేసి అలిపిరికి తరలించారు.

తెదేపా నేతల అరెస్ట్

నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు

తిరుపతి రుయా ఘటనపై తెదేపా నిజనిర్ధారణ కమిటీ ఏర్పాటు చేసింది. చంద్రబాబు ఆదేశాల మేరకు ఏడుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటైంది. కమిటీలో సభ్యులుగా జి.నరసింహయాదవ్, ఎన్.అమర్‌నాథ్ రెడ్డి, నల్లారి కిషోర్, ఎం.సుగుణమ్మ, పులివర్తి నాని, చెంగల్రాయుడు, దేవనారాయణరెడ్డిని నియమించారు.

ఇదీ చదవండి:

'రుయా' ఘటనపై సీఎం సీరియస్.. బాధ్యులపై చర్యలకు ఆదేశం

ABOUT THE AUTHOR

...view details