ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పెంచిన పన్నుల భారాన్ని నిరసిస్తూ... తెదేపా నాయకుల ధర్నా - చిత్తురు తాజా వార్తలు

పెంచిన పన్నుల భారాన్ని నిరసిస్తూ చిత్తూరు జిల్లాలో తెదేపా నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీనివాసులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.

TDP leaders protest
పెంచిన పన్నుల భారాన్ని నిరసిస్తూ... తెదేపా నాయకుల నిరసన

By

Published : Dec 16, 2020, 7:13 PM IST

పెంచిన పన్నుల భారానికి వ్యతిరేకంగా చిత్తూరు జిల్లాలోని కుప్పంలోని మునిసిపల్ కార్యాలయం వద్ద తెదేపా నాయకులు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ శ్రీనివాసులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. పన్నుల భారాన్ని తగ్గించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ABOUT THE AUTHOR

...view details