తిరుమల శ్రీవారిని తమిళనాడు మంత్రులు కడంబూర్ రాజు, రధాకృష్ణన్, ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్రనాథ్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గోన్నారు. దర్శనానతరం ఆలయ అధికారులు స్వామివారి తీర్ధప్రసాదాలను అంజేశారు.
శ్రీవారి సేవలో తమిళనాడు మంత్రులు - తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రముఖులు
తిరుమల శ్రీవారిని తమిళనాడు మంత్రులు, ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే దర్శించుకున్నారు. దర్శనానతరం ఆలయ అధికారులు వారికి స్వామివారి తీర్ధప్రసాదాలను అంజేశారు.
![శ్రీవారి సేవలో తమిళనాడు మంత్రులు Tamil Nadu ministers visited to tirumala](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9003385-219-9003385-1601532983279.jpg)
శ్రీవారి సేవలో తమిళనాడు మంత్రులు