ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఘనంగా ప్రారంభమైన సుగుటూరు గంగమ్మ జాతర - పుంగనూరు సుగుటూరు గంగమ్మ జాతర

చిత్తూరు జిల్లా పుంగనూరులో సుగుటూరు గంగమ్మ జాతర ఘనంగా ప్రారంభమయ్యింది. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడుతోంది.

suguturu gangamma jathara in punganuru
ఘనంగా ప్రారంభమైన సుగుటూరు గంగమ్మ జాతర

By

Published : Mar 18, 2020, 10:30 AM IST

ఘనంగా ప్రారంభమైన సుగుటూరు గంగమ్మ జాతర

కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా కొలుస్తున్న చిత్తూరు జిల్లా పుంగనూరు సుగుటూరు గంగమ్మ జాతర ఘనంగా ప్రారంభమయ్యింది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జాతరలో పాల్గొని, ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ అమ్మవారి జాతరకు రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి తరలివస్తున్నారు. జాతరలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు.

ABOUT THE AUTHOR

...view details