చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం సి.బండపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల తెలుగు ఉపాధ్యాయురాలు వేదవతి. ఆ టీచర్ బదిలీ అయింది. వీడ్కోలు సభ నిర్వహించారు. ఆ ఉపాధ్యాయురాలు వెళ్తుంటే... విద్యార్థులు విలపిస్తూ కన్నీటి వీడ్కోలు పలికారు. వేదవతి మూడేళ్ల పాటు విధి నిర్వహణలో విద్యార్థుల ఆదరాభిమానాలను పొందారు. ఆ టీచర్ వెళ్లకుండా దారికి అడ్డంగా ఉండి... తమ ప్రేమను చాటుకున్నారు.
మేడమ్... వెళ్లొద్దంటూ విద్యార్థుల కన్నీరు..! - students gives very sad sendoff to teacher
ఉపాధ్యాయులు పాఠశాలకు రాకపోతే హమ్మయ్యా..! అనుకుంటాం. వాళ్లు ఆరోజు విధుల్లో లేకపోతే ఎంచక్కా ఎంజాయ్ చేస్తాం. కానీ ఓ పాఠశాలలో మాత్రం ఇందుకు భిన్నంగా... అక్కడి ఉపాధ్యాయురాలు రాకపోతే ఆమెకోసం వేచిచూస్తారు. ఇప్పుడు ఆమె బదిలీపై వెళ్తుంటే... విద్యార్థులు బోరుమని విలపిస్తూ... కన్నీటి వీడ్కోలు పలికారు.

విద్యార్థుల కన్నీటి వీడ్కోలు