ఆంధ్రప్రదేశ్

andhra pradesh

చిత్తురులో ఘనంగా రాష్ట్ర అవతరణ దినోత్సవాలు

చిత్తూరులో రాష్ట్ర అవతరణ దినోత్సవాలు ఘనంగా జరిగాయి. కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా ఉపముఖ్యమంత్రి పాల్గొని.. అమరులైన పొట్టి శ్రీరాములు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

By

Published : Nov 1, 2020, 7:15 PM IST

Published : Nov 1, 2020, 7:15 PM IST

state formation day in chittoor
చిత్తూరులో ఘనంగా రాష్ట్ర అవతరణ వేడుకలు

చిత్తూరు నాగయ్య కళాక్షేత్రంలో రాష్ట్ర అవతరణ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి హాజరయ్యారు. అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్రపటానికి ఉప ముఖ్యమంత్రి, కలెక్టర్​, ఎస్పీ పూలమాలలు వేసిన నివాళులర్పించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు జరిపారు.

ABOUT THE AUTHOR

...view details