అమావాస్యను పురస్కరించుకుని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీ జ్ఞానప్రసూనాంబికాదేవి సమేత కాళహస్తీశ్వరునికి వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య అభిషేకాలు చేశారు. స్వామివారిని విశేషంగా అలంకరించి ధూప, దీప నైవేద్యం సమర్పించారు.
శ్రీకాళహస్తీశ్వరాలయంలో అమావాస్య పూజలు - శ్రీకాళహస్తీశ్వరాలయంలో ఘనంగా అమావాస్య పూజలు
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తీశ్వరాలయంలో అమావాస్య పూజలు నిర్వహించారు. శ్రీ జ్ఞానప్రసూనాంబికాదేవి సమేత శ్రీ కాళహస్తీశ్వరునికి వేద పండితుల మంత్రోచ్ఛారణల మధ్య ప్రత్యేక పూజలు నిర్వహించారు.

srikalahasthi temple